hi
మీసన్పల్లి రైతు వేదిక వద్ద వనమహోత్సవ కార్యక్రమం*
ఎల్లారెడ్డి మండలం, మీసన్పల్లి రైతు వేదిక వద్ద MPDO, ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి RDO గారు మరియు AMC చైర్మన్ గారు, మరియు ఎల్లారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులు , ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పచ్చదనం పెంపుదల, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో MPDO ఎల్లారెడ్డి , MRO Yellareddy, MAO Yellareddy, APO , A Panchayat Secretary మరియు సిబ్బంది పాల్గొన్నారు.
