గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్కు అత్యంత కీలకమైన రోజు ఇది. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా నేడు పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో బరిలోకి దిగనున్నాడు. భారత్ తరఫున రోహిత్ యాదవ్, యష్వీర్ సింగ్ కూడా పోటీపడనుండటంతో ఈ ఈవెంట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అథ్లెటిక్స్తో పాటు బాక్సింగ్, జూడో, ట్రాక్ సైక్లింగ్లోనూ భారత క్రీడాకారులు పతకాల కోసం పోటీపడుతున్నారు.
క్రీడలు
నీరజ్ చోప్రాపై అందరి దృష్టి.. కామన్వెల్త్ గేమ్స్లో నేడు జావెలిన్ ఫైనల్


